logo

జాప్‌ రాష్ట్ర కమిటీ లో‌ జర్నలిస్టులు భూలోకనాయుడు, మాణిక్యం

అనకాపల్లి : నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనుబంధ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(జాప్) రాష్ట్ర కమిటీ సభ్యులుగా అనకాపల్లి నుంచి బుద్ధ భూలోకనాయుడు, ఎస్. మాణిక్యం ఎంపికయ్యారు. జిల్లా అధ్యక్షులు దాడి వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కొమ్మోజు రమేష్ ల సిఫార్సుల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.//

151
976 views